Srikaram News
తెలంగాణరాజకీయం

కాంగ్రెస్ లో చేరిన ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

భైంసా (శ్రీకరం న్యూస్) : నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గురువారం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి సితక్క లు ఆయనకు పార్టీ ఖండువా వేసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కలతో ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పలు చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ లో చేరారు.

0Shares

Related posts

భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గా సిందే ఆనంద్ రావ్ పాటిల్

Srikaram News

మృతదేహల తరలింపుకు అంబులెన్స్ సమకూర్చిన భైంసా రాజస్థానీయులు

Srikaram News

_అనారోగ్యంతో తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వడ్నపు రాజేశ్వర్ మృతి_

Srikaram News

నాగదేవత ఆలయంలో చోరికి పాల్పడ్డ దొంగల పట్టివేత

Srikaram News

నేడు బైంసాలో శ్రీ బద్దిపోచమ్మ విగ్రహా ప్రతిష్టాపనోత్సవం

Srikaram News

అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ బద్దిపోచమ్మ విగ్రహా ప్రతిష్టాపనోత్సవాలు

Srikaram News

Leave a Comment