Srikaram News
క్రైమ్తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో విఠాపూర్ వాసి దుర్మరణం

* వానల్ పాడ్ గ్రామం వద్ద ప్రమాదం

– ట్రాక్టర్, బైక్ ఢీకొట్టుకోవడముతో ఘటన
– ప్రమాద స్థలిలోనే మృతి

బైంసా, (శ్రీకరం న్యూస్): మండలంలోని వానల్ పాడ్ గ్రామం వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కుంటాల మండలంలోని విఠాపూర్ గ్రామానికి చెందిన ఇంద్రాసేనా రెడ్డి (38) అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్వంత పనుల నిమితం భైంసాకు వచ్చిన ఇంద్రాసేనా రెడ్డి తిరిగి స్వగ్రామానికి బైక్ పై వెలుతుండగా వానల్పాడ్ గ్రామం వద్ద ప్రమాదం బారిన పడ్డాడు. పెండ్ పెల్లి గ్రామం నుంచి జాతీయ రహాదారి మార్గం మీదుగా వానల్పాడ్ గ్రామం లోపలికి వ స్తున్న ట్రాక్టర్, భైంసా నుంచి విఠాపూర్ కు వెలుతున్న ఇంద్రాసేనా రెడ్డి బైక్ ఢీకొట్టుకోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఇంద్రాసేనా రెడ్డి ప్రమాద స్థలిలోనే మృత్యువాత పడ్డాడు. బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బైంసా రూరల్ ఎస్ఐ మాలిక్ కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

0Shares

Related posts

తేనెటీగల దాడిలో 8 మంది రైతులకు అస్వస్థత

Srikaram News

రోడ్డు ప్రమాదంలో స్వర్ణకార సంఘ జిల్లా మాజీ అధ్యక్షుడు కలికోట రాములుకు తీవ్ర గాయాలు

Srikaram News

మార్గదర్శకంగా ముధోల్ తెలంగాణ ఉద్యమకారుల పోరుబాట

Srikaram News

వృంధావన్ క్షేత్రం నుంచి బైంసాకు బయలుదేరిన యాత్రీకుల బృందం

Srikaram News

శ్రీ గౌతమి హైస్కూల్లో అలరారించిన ముందస్తు సంక్రాంతి వేడుకలు

Srikaram News

బీడీపీఎల్ క్రికెట్ టౌర్ని విజేతగా మణికంఠ వారియర్స్

Srikaram News

Leave a Comment