Srikaram News
క్రైమ్తెలంగాణ

నాగదేవత ఆలయ చోరి కేసు చేదించిన పోలీసులకు రివార్డులు

• అభినందించిన జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిల

బైంసా, (శ్రీకరం న్యూస్): సంచలనాత్మకంగా మారిన నాగదేవత ఆలయ చోరి కేసును చేధించిన పోలీసు అధి కారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డా.జానకీ షర్మిల అభినందించింది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని 48 గంటల 5 వ్యవధిలోనే దొంగలను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, టౌన్ సీఐ గో పినాథ్, ఎస్ఐ శ్రీనివాస్ లను ప్రత్యేకంగా అభినందించింది. ఇదే క్రమంలో కేసు చేధనలో ప్రధాన భాగస్వామ్యాన్ని అందించిన భైంసా టౌన్ పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ జాదవ్, కానిస్టేబుల్స్ ప్రమోద్ కుమార్, అంబదాస్ లను అభినందించి రివార్డులను అందచేసింది.

0Shares

Related posts

ఇన్ స్పైర్ మేళాలో సత్తా చాటిన బైంసా కేజీబీవీ విద్యార్థులు

Srikaram News

భైంసా డివిజన్ యాత్రీకుల బస్సుకు అగ్ని ప్రమాదం

Srikaram News

నేడు బైంసాలో శ్రీ బద్దిపోచమ్మ విగ్రహా ప్రతిష్టాపనోత్సవం

Srikaram News

బాసర గోదావరి నదిలో మునిగి ఐదుగురు యువకుల మృతి

Srikaram News

ప్రైవేట్ విద్యా సంస్థలోని ఉద్యోగులకు రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తా

Srikaram News

అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ బద్దిపోచమ్మ విగ్రహా ప్రతిష్టాపనోత్సవాలు

Srikaram News

Leave a Comment