Srikaram News
క్రైమ్తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో మహాగాం గ్రామవాసి దుర్మరణం

• బైక్- ఎడ్ల బండి ఢీకోట్టుకోవడంతో ఘటన

భైంసా, (శ్రీకరం న్యూస్): మండలంలోని గుండేగాం వంతెనపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్ర మాదంలో మహాగామ్ వాసి ఒకరు దుర్మరణం పాలయ్యారు. గ్రామానికి చెందిన ఎస్.బాలాజీ పాటిల్(48)) స్వంత పనుల నిమిత్తం బైంసాకు వచ్చి రాత్రి వేళలో ద్విచక్ర వాహనం పై తిరిగి స్వగ్రామానికి వెలుతుండగా ఘటన చోటు చేసుకు౦ది. గుండేగాం గ్రామ వంతెన వద్ద ద్విచక్ర వాహనం పై వెలుతున్న ఎస్. బాలాజీ పాటిల్ ఎదురు గా వస్తున్న ఎడ్ల బండిని ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలిసింది. ఇందులో ఎస్. బాలాజీ పాటిల్ తీవ్రగాయాల బారిన పడి ఘటన స్థలిలోనే దుర్మరణం చెందినట్లుగా సమాచారం. మృతుడు బైంసాకు చెందిన ప్రముఖ వ్యాపారి వెంకట్ రావ్ పాటిల్ కు సోదరడు

.

0Shares

Related posts

రాజాసింగ్ మద్దతు పోస్టులతో హీటెక్కిన సోషల్ మీడియా

Srikaram News

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం

Srikaram News

ఉపాద్యాయుల సమస్యల పరిష్కారం పీఆర్టీయూతోనే సాధ్యం

Srikaram News

భైంసా ఏరియా ఆసుపత్రి ఐసీటీసీ కేంద్రానికి రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు

Srikaram News

భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గా సిందే ఆనంద్ రావ్ పాటిల్

Srikaram News

వైకుంఠ రథ్ వాహన డ్రైవర్ విఠలన్న మృతి

Srikaram News

Leave a Comment